News

News

జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. భారీ జరిమానా

బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 5జీ టెక్నాలజీని అనుమతించవద్దన్న జూవీ

Read More
News

‘యాస్‌’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ‘యాస్‌’ తుపాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. 23న

Read More
News

రుతుపవనాలు.. మనకు ఎప్పుడంటే…

Southwest Monsoon: సాధారణంగా ప్రతి సంవత్సరం మే 31న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అలా తాకాలంటే… ముందుగా అవ అండమాన్ నికోబార్ దీవుల్ని చేరుకోవాలి.

Read More
News

ఆ పదం అర్జెంటుగా తొలగించాలి.. లేదంటే చర్యలే…

“ఇండియన్ వేరియంట్” అనే పదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ… సోషల్ మీడియాలో చాలా మంది దేశ పరువు తీస్తున్నారని

Read More
News

ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్, సభ్యులను ఇటీవల ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు చైర్మన్ గా నియమితులైన

Read More
News

NTPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త..

ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్

Read More
News

Oxford University: భారత సంతతి యువతి అరుదైన ఘనత

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మ‌క ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్య‌క్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికైంది. స్టూడెంట్‌ యూనియ‌న్‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భారత సంతతి యువతి అన్వీ

Read More
News

ఒకదాని వెంట మరొకటి.. చైనాలో వరుస భూకంపాలు

బీజింగ్‌: వరుసగా చోటు చేసుకుంటున్న భూకంపాలు చైనాను కుదిపేస్తున్నాయి. కొద్దిపాటి విరామంతోనే మళ్లీమళ్లీ భూమి కంపిస్తుండటంతో చైనీయులు ఆందోళన చెందుతున్నారు. భూకంపాల ధాటికి ఇప్పటి వరకు చైనాలో

Read More
HealthNews

బ్లాక్‌ ఫంగస్‌; చికిత్స ఉంది.. భయపడొద్దు

మహబూబ్‌నగర్‌: ఇప్పటికే కరోనా మహమ్మారితో అన్ని వర్గాల జనం అల్లాడుతున్నారు. ఇది చాలదన్నట్లు బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకోర్‌ మైకోసిస్‌) కేసులు వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. తాజాగా కరోనా నుంచి

Read More
News

భారత్‌కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

హైదరాబాద్‌: భారత్‌కు థాయ్‌లాండ్‌ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్‌లో

Read More